పలాస అన్నా క్యాంటీన్‌లో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు ఆకస్మిక తనిఖీ!

పలాస: పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి…

మెలియాపుట్టిలో ‘ఎన్టీఆర్ భరోసా’: ఒకరోజు ముందే లబ్ధిదారుల చెంతకు పింఛన్ల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పథకం మెలియాపుట్టి మండలంలో పండుగ వాతావరణంలో జరిగింది. సాధారణంగా…

స్కిల్ కేసులో ఈడీ క్లీన్ చిట్: జగన్ కుట్రలు బట్టబయలు – గద్దె అనురాధ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) క్లీన్ చిట్ ఇవ్వడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పన్నిన…

అంబటి రాంబాబు.. అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? – పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ధ్వజం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీవ్ర ఆగ్రహం…

కీర్తిరాయునిగూడెం: ఆదివారమైనా ఆగని సేవ.. ఒకరోజు ముందుగానే ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ

కీర్తిరాయునిగూడెం (మైలవరం రూరల్): ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో…

బాధ్యతతో పాటు ఆప్యాయత… పలాసలో ‘ఎన్టీఆర్ భరోసా’ పంపిణీలో కదిలించే దృశ్యం!

ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ఒక బాధ్యత అయితే, వాటిని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా అందించడం ఒక గొప్ప అనుభూతి.…

పేదల ముఖాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: పింఛన్ల పంపిణీలో అనపాన రాజశేఖర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మెలియాపుట్టి మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో…

పాడి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: దొండపాటి విజయ్ కుమార్

“పశువుల ఆరోగ్యం – పాడి రైతు సౌభాగ్యం” నినాదంతో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం! రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా…

ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ శ్రీవారి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో…

మంగళగిరిలో టీడీపి పార్లమెంటరీ కమిటీల వర్క్‌షాప్: చంద్రబాబు, లోకేష్ దిశానిర్దేశంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 25 జిల్లాల…